Monday, 26 July 2021

సింగరేణి కార్మికుల రిటైర్మెంట్ 61 ఏళ్లకు పెంపు -మార్చి 31 తర్వాత దిగినోళ్లు మళ్లీ డ్యూటీల్లోకి..

తెలంగాణ పారిశ్రామిక, ఉపాది రంగాల్లో కీలకమైన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)కు సంబంధించి శుభవార్త వెలువడింది. సింగరేణిలో పనిచేసే కార్మికుల పదవీ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంచుతున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. సోమవారం జరిగిన బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సీఎండీ శ్రీధర్‌ తెలిపారు. హుజూరాబాద్‌లో మిగతా కులాలు లేవా? -దళితేతర 70వేల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3i460qE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour