Friday, 23 July 2021

పయ్యావులకు మరో సక్సెస్- ఇది నిజమే కానీ- పరోక్షంగా అంగీకరించిన జగన్ సర్కార్

ఏపీలో ఖజానా వ్యవహారాలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న పీఏసీ ఛైర్మన్, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మరో విషయంలో సక్సెస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కార్పోరేషన్ (ఏపీఎస్డీసీ) తీసుకున్న రుణాల విషయంలో తాము ఎలాంటి గ్యారంటీలు ఇవ్వలేదని వాదిస్తూ వచ్చిన ప్రభుత్వం..తాజాగా కొన్ని షరతులకు అంగీకరించినట్లు వెల్లడించడంతో ఈ వ్యవహారంలో పయ్యావుల చేసిన ఆరోపణలు నిజమేనని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BvyKAv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour