Friday, 23 July 2021

జమ్మూలో డ్రోన్ కూల్చివేత .. 5 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న ఎన్‌ఎస్‌జి

జమ్మూకాశ్మీర్లో డ్రోన్ల సంచారం ఆగడం లేదు. గత కొద్ది రోజులుగా జమ్మూకాశ్మీర్లోని వైమానిక స్థావరాలను టార్గెట్ గా చేసుకుని డ్రోన్లు తిరుగుతున్నాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు డ్రోన్లతో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. ఇక తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని కనచక్ ప్రాంతంలో భారత సరిహద్దులో ఆరు కిలోమీటర్ల దూరంలో డ్రోన్ సంచరించడంతో భద్రత దళాలు కాల్పులు జరిపి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BvYInm
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour