Friday, 23 July 2021

సీఎం జగన్ కు ఢిల్లీ కాల్-రాజీ ఫార్ములా : రఘురామ ఇష్యూ-టీడీపీ వెయిటింగ్..!!

పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ సడన్ గా తమ వ్యూహం మార్చేసింది. వైసీపీ ఎంపీల తీరు ఇతర పార్టీలకు అంతు చిక్కటం లేదు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రాజ్యసభలో...అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్రం తీసుకొనే ప్రతీ నిర్ణయానికి వైసీపీ మద్దతిస్తూ వచ్చింది. కానీ, ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆకస్మికంగా కేంద్రాన్ని ఇరుకున పెట్టే విధంగా వ్యవహరిస్తోంది.ఉభయ సభల్లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3y6gwDG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour