Tuesday, 6 July 2021

ఇద్దరు ఏపీ ఐఏఎస్ లకు కోర్టు శిక్ష: రోజంతా కోర్టులోనే ..జరిమానా : ఆదేశాలు పాటించలేదంటూ..!!

ఏపీలో పని చేస్తున్న ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు శిక్ష విధించింది. గతంలో ఇచ్చిన కోర్టు ఆదేశాలను అమలు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫలితంగా ఇద్దరు అధికారులను రోజంతా కోర్టులోనే ఉండాలంటూ న్యాయమూర్తి ఆదేశించారు. గత కొంత కాలంగా ఏపీ హైకోర్టు ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి..డీజీపీ..అధికారులు పలుమార్లు హాజరు కావాల్సి వచ్చింది. ఇక, ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hhH0fk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour