Tuesday, 6 July 2021

కేంద్ర మాజీమంత్రి కుమారమంగళం భార్య దారుణ హత్య: వీఐపీ జోన్‌లో ఘోరం

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. కేంద్ర మాజీమంత్రి పీ రంగరాజన్ కుమారమంగళం భార్య కిట్టీ కుమారమంగళం దారుణ హత్యకు గురయ్యారు. వీఐపీ జోన్‌గా పరిగణించే వసంత్ విహార్ ప్రాంతంలో ఘటన సంభవించింది. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు ఆగ్నేయ ఢిల్లీ డీసీపీ తెలిపారు. మరో ఇద్దరి కోసం విస్తృతంగా గాలింపు చర్యలను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xnbPF0
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour