Tuesday, 6 July 2021

సెగ స్టార్ట్: ఆయన్ని కేబినెట్‌లో తీసుకుంటే..: మోడీకి యంగ్ లీడర్ స్ట్రాంగ్ వార్నింగ్

న్యూఢిల్లీ: దేశ రాజకీయాలన్నీ ప్రస్తుతం హస్తిన వైపు చూపులు సారించాయి. ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి. వచ్చే ఏడాది అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న కేంద్ర మంత్రివర్గం విస్తరణకు ముహూర్తం కుదరడం..కూర్పు ఎలా ఉండబోతోందనే ఉత్కంఠత నెలకొంది. ఎన్నికలను ఎదుర్కొనే రాష్ట్రాలకు సహజంగానే ప్రాధాన్యత ఉంటుందంటూ ఎన్డీఏ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UupqMh
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour