Friday, 30 July 2021

ఇద్దరీ అరెస్ట్, ఒకరు ఆటో డ్రైవర్: ధాన్‌బాద్ మేజిస్ట్రేట్ మృతి కేసులో పురోగతి

ధాన్‌బాద్ జడ్జీ ఉత్తమ్ ఆనంద్ మృతి కేసులులో పోలీసులు పురోగతి సాధించారు. ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు ఆటో డ్రైవర్ ఉన్నారు. ధాన్‌బాద్ అడిషనల్ సెషన్స్ జడ్జీ ఉత్తమ్ ఆనంద్.. బుధవారం ఉదయం ఆటో ఢీ కొనడంతో చనిపోయిన సంగతి తెలిసిందే. ఉదయం పూట జాగింగ్ చేస్తోన్న సమయంలో ఆగంతకులు మాటు వేసి హత్య

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3l7YIEp
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour