Friday, 30 July 2021

జగన్ బెయిల్ రద్దు కేసు-ఆగస్టు 25న సీబీఐ కోర్టు తీర్పు-కోర్టుకే వదిలేసిన సీబీఐ

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన సీఎం జగన్ బెయిల్ రద్దు కేసు పిటిషన్ పై ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీబీఐ తన వాదనలు వినిపించేందుకు నిరాకరించింది. జగన్ బెయిల్ రద్దుపై నిర్ణయాన్ని సీబీఐ కోర్టుకే వదిలేసింది. కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా తమకు సమ్మతమేనని తెలిపింది. దీంతో సీబీఐ కోర్టు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xbp8Yk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour