Friday, 30 July 2021

భారత్ లో పెరుగుతున్న కొత్త కేసులతో ఆందోళన .. తాజాగా 44,230 కొత్త కేసులు, 555 మరణాలు !!

భారతదేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. గత కొద్దిరోజులుగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో భారతదేశం 44,230 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇక గత 24 గంటల్లో 555 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా మొత్తం మరణాలు 4.23 లక్షలుగా ఉంది. తాజాగా నమోదైన కేసులతో కలిపి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zNoAcI
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour