Friday, 30 July 2021

సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో ఏసీబీ దాడులు: బయటపడ్డ నోట్ల గుట్టలు, ఆభరణాలు, ఆస్తుల పత్రాలు

యాదాద్రి భువనగిరి: మరో భారీ అవినీతి తిమంగలం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి చిక్కింది. యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో భారీ మొత్తంలో నగదు, ఆభరణాలు లభ్యమయ్యాయి. గురువారం ఓ వ్యక్తికి సంబంధించిన ఇంటి స్థలాలు రిజిస్ట్రేషన్ విషయంలో మధ్యవర్తి ప్రభాకర్‌తో కలిసి రూ. 20 వేలు లంచం తీసుకున్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ దేవానంద్‌పై కేసు నమోదు చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rVMrV7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour