కాకతీయుల వైభవాన్ని ప్రతిబింబించేలా అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఉట్టిపడే రామప్ప దేవాలయానికి ఇటీవలే యునెస్కో గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. ప్రపంచం మెచ్చిన ఈ ఆలయాన్ని గడిచిన ఏడేళ్లుగా తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యం చేసిందన్న విమర్శలున్నాయి. దీనిపై సుమోటో కేసు స్వీకరించిన హైకోర్టు ఇకనైనా ఆలయాన్ని సంరంక్షించాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో కాకతీయ హెరిటేజ్ సర్క్యూట్గా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2TPbMmY
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment