Friday, 30 July 2021

కాకతీయ హెరిటేజ్ సర్క్యూట్‌గా రామప్ప అభివృద్ది... ప్రణాళికలు సిద్దం చేయాలని మంత్రి ఆదేశాలు

కాకతీయుల వైభవాన్ని ప్రతిబింబించేలా అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఉట్టిపడే రామప్ప దేవాలయానికి ఇటీవలే యునెస్కో గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. ప్రపంచం మెచ్చిన ఈ ఆలయాన్ని గడిచిన ఏడేళ్లుగా తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యం చేసిందన్న విమర్శలున్నాయి. దీనిపై సుమోటో కేసు స్వీకరించిన హైకోర్టు ఇకనైనా ఆలయాన్ని సంరంక్షించాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో కాకతీయ హెరిటేజ్ సర్క్యూట్‌గా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2TPbMmY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour