Friday, 30 July 2021

తమిళనాడులో ఆగస్టు 9 వరకు కరోనా లాక్‌డౌన్ పొడిగింపు: బయటతిరగొద్దంటూ సీఎం సూచన

చెన్నై: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండగా, కేరళలో భారీగా కేసులు నమోదువుతున్న విషయం తెలిసిందే. కేరళ తర్వాత కర్ణాటక, తమిళనాడులో కూడా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరో వారం పొడిగించారు. ఆగస్టు 9 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతుందని ముఖ్యమంత్రి స్టాలిన్ వెల్లడించారు. కొత్తగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ldk1V2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour