Saturday, 17 July 2021

బాదుడు రెడ్డి ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నాడు... ఇప్పటికైనా ఆ మాటకు కట్టుబడాలి : జగన్‌పై లోకేశ్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. రక్తం పీల్చే జలగల కన్నా దారుణంగా సీఎం జగన్ ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారని విమర్శించారు. పెట్రోల్ ధర రూ.108,డీజిల్ ధర రూ.100 చేయడం ద్వారా బాదుడు రెడ్డి అనే పేరును సార్థకం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. 'ప్రతిపక్షంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/36LnfGZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour