Saturday, 17 July 2021

షాకింగ్: స్మశానాన్ని అమ్మేసిన కేసీఆర్ సర్కార్ -వేలాన్ని ఆపాలని హైకోర్టు ఆదేశం -ఖానామెట్ భూమిలో కిరికిరి

భూముల అమ్మకం ద్వారానే రూ.50వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుని, దాంతో రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ది చేస్తామన్న కేసీఆర్ సర్కారు ఆదిశగా తన ప్రయత్నాలను సాగిస్తుండగా తెలంగాణ హైకోర్టు అడ్డంపడింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో ఇటీవలే సిటీలోని కోకాపేట, ఖానామెట్ ప్రాంతాల్లోని భూముల్ని సర్కారు వేలం ద్వారా తెగనమ్మడం తెలిసిందే. అయితే, ఖానామెట్ లో ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ioyB9n
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour