Saturday, 17 July 2021

మోడీతో శరద్ పవార్ భేటీ-రాష్ట్రపతి పోస్టుకు లాబీయింగ్ ? లేదు లేదంటూనే

ఎన్సీపీ అధినేత, రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ రాష్థ్రపతి పదవి అభ్యర్ధిత్వం కోసం లాబీయింగ్ ముమ్మరం చేశారు. ఇప్పటికే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో రెండుసార్లు భేటీ అయి చర్చలు జరిపిన పవార్.. ఇవాళ ప్రధాని మోడీని కలుసుకున్నారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీ 50 నిమిషాల పాటు సాగింది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hGQnoZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour