Friday, 23 July 2021

అశోక్ గజపతి టార్గెట్ గా వైసీపీ పావులు, చంద్రబాబు గుండెల్లో గుబులు..విజయనగరం టీడీపీ పుట్టి మునిగినట్టేనా !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా తెలుగుదేశం పార్టీ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న పరిస్థితి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఒకప్పుడు విజయనగరం జిల్లాలో టిడిపి హవా కొనసాగింది. కానీ ఇప్పుడు పరిస్థితి దారుణంగా తయారైంది . పార్టీ నేతల మధ్య అంతర్గత కలహాలు, మరోపక్క కీలక నాయకుడైన అశోక్ గజపతిరాజుపై వైసీపీ నాయకుల ఎదురుదాడి, మాన్సాస్ ట్రస్ట్ వివాదం, టిడిపి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ruo4xd
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour