ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్నవారికి తగిన గుర్తింపు లభించట్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.పార్టీలో జరుగుతున్న పరిణామాలు నచ్చకనే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. 22 ఏళ్లుగా టీడీపీలో పనిచేశానని... పార్టీని వీడటం బాధాకరంగానే ఉందని అన్నారు. ఏడాదిన్నరగా పార్టీ తనను దూరం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Uidr4s
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment