Saturday, 17 July 2021

ఆగస్టులో కరోనా థర్డ్ వేవ్, భారతదేశంలో రోజుకు 1 లక్ష కేసుల నమోదుకు అవకాశం : ఐసిఎంఆర్

భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ అప్పుడే అయిపోలేదు అని, ఆగస్టు నెలలో కరోనా థర్డ్ వేవ్ విజృంభణ కొనసాగనుంది అని ఐసీఎంఆర్ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఆగస్టులో కరోనా థర్డ్ వేవ్ కారణంగా భారతదేశంలో ప్రతి రోజు దాదాపు లక్ష కేసులను నమోదు చేసే అవకాశం ఉందని ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UeGqGC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour