Saturday, 17 July 2021

బ్రిటీషర్లను మించిన జగన్ సర్కార్ దోపిడీ-సింహాచలం భూముల స్కాంపై అశోక్ ఫైర్

విజయనగరంలోని మాన్సాస్ ట్రస్టు ఆడిట్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంతో పోరాడుతున్న ఛైర్మన్ అశోక్ గజపతిరాజు ఇవాళ మరోసారి ఈ వ్యవహారంపై విమర్శలు గుప్పించారు. తన అన్న ఆనంద గజపతి రాజు సమాధి వద్ద నివాళులర్పించిన అశోక్ గజపతిరాజు అనంతరం మాన్సాస్, సింహాచలం భూముల వ్యవహారాలపై తీవ్ర విమర్శలు చేశారు. మాన్సాస్ ట్రస్టులో 16 ఏళ్ల పాటు ఆడిట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3euWL0J
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour