Thursday, 15 July 2021

కేంద్రానికి సుప్రీం షాక్- బ్రిటీష్ కాలపు రాజద్రోహ సెక్షన్ అవసరమా ? సీజే రమణ ప్రశ్న

దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో రాజద్రోహం కేసులు దాఖలవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వీటిపై ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటీష్ కాలం నాటి రాజద్రోహం సెక్షన్ కొనసాగింపు ఇంకా అవసరమా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశద్రోహం సెక్షన్ కింద విచ్చలవిడి కేసుల నమోదుపై దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా సీజేఐ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hC02NE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour