హర్యానా రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను దుండగులు అపహరించి ఓ గదిలో నిర్బంధించి తొమ్మిదిరోజుల పాటు లైంగికంగా వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 28 ఏళ్ల దళిత మహిళను గురుగ్రామ్ పోలీసుతో సహా నలుగురు స్నేహితులు అపహరించి సామూహిక అత్యాచారం చేశారని దుండగుల చెర నుండి తప్పించుకొని బయటపడిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kyAnrd
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment