Thursday, 15 July 2021

దళిత మహిళను 9 రోజులు బంధించి, మత్తుమందిచ్చి.. వీడియో తీస్తూ పోలీస్ తో సహా నలుగురు గ్యాంగ్

హర్యానా రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను దుండగులు అపహరించి ఓ గదిలో నిర్బంధించి తొమ్మిదిరోజుల పాటు లైంగికంగా వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 28 ఏళ్ల దళిత మహిళను గురుగ్రామ్ పోలీసుతో సహా నలుగురు స్నేహితులు అపహరించి సామూహిక అత్యాచారం చేశారని దుండగుల చెర నుండి తప్పించుకొని బయటపడిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kyAnrd
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour