Thursday, 15 July 2021

పాకిస్తాన్ ఐఎస్ఐకు పోఖ్రాన్ అణుపరీక్షా కేంద్ర కీలక సమాచారం .. ఆర్మీ బేస్ కూరగాయల సరఫరాదారు అరెస్ట్ !!

భారత్, పాకిస్తాన్ సరిహద్దులో ఉగ్రవాదుల అలజడి, డ్రోన్ల కలకలం నేపథ్యంలో భారత భద్రతా దళాలు అప్రమత్తమైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా భారత న్యూక్లియర్ పరీక్షా కేంద్రానికి సంబంధించిన కీలకమైన, సున్నితమైన సమాచారం పాకిస్తాన్ ఐఎస్ఐకు చేరవేసిన ఒక వ్యక్తిని ఢిల్లీ పోలీస్ క్రైం బ్రాంచ్ బృందం అరెస్ట్ చేసింది. భారత్ కు ఉగ్ర ముప్పు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xGsBz5
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour