న్యూఢిల్లీ: దేశ రాజధానిలో గన్ కల్చర్ పెచ్చరిల్లినట్టే కనిపిస్తోంది. న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోన్న సమయంలో ఓ వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మరణించారు. తనపై నమోదైన కేసుల విచారణ కోసం అతను న్యాయస్థానం ముందు హాజరయ్యాడు. కాల్పులు చోటు చేసుకున్న సమయంలో కోర్టులో పలువురు న్యాయవాదులు, సందర్శకులు ఉన్నారు. వారందరి మధ్య విచారణ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kd8btq
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment