Tuesday, 13 July 2021

సినీ ఫక్కీలో కోర్టులో కాల్పుల కలకలం: ఉలిక్కిపడ్డ ఢిల్లీ: ఒకరి మృతి.. భయాందోళనలు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో గన్ కల్చర్ పెచ్చరిల్లినట్టే కనిపిస్తోంది. న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోన్న సమయంలో ఓ వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మరణించారు. తనపై నమోదైన కేసుల విచారణ కోసం అతను న్యాయస్థానం ముందు హాజరయ్యాడు. కాల్పులు చోటు చేసుకున్న సమయంలో కోర్టులో పలువురు న్యాయవాదులు, సందర్శకులు ఉన్నారు. వారందరి మధ్య విచారణ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kd8btq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour