Tuesday, 13 July 2021

ఉగ్రవాదుల దుశ్చర్య: కాల్పుల్లో కెప్టెన్ సహా 11 మంది సైనికుల మృతి

పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆ దేశ భద్రతా బలగాలపై విరుచుకుపడ్డారు. దీంతో కెప్టెన్ సహా 11 మంది చనిపోయారు. ఖైబర్ పంక్తువా ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతంలో కొందరు పౌరులు ఉగ్రవాదులకు బందీలుగా ఉన్నారని తెలుస్తోంది. దాంతోనే దాడి జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఉగ్రవాద దాడిలో చనిపోయిన కెప్టెన్ అబ్దుల్ బాసిత్‌గా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eeJ0Dj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour