Tuesday, 13 July 2021

భారత్ లో షాకిచ్చేలా పెరిగిన కరోనా మరణాలు .. గత 24 గంటల్లో 2,020 మరణాలు, 31,443 కొత్త కేసులు

భారతదేశంలో తాజాగా కరోనా కేసులు 31 వేలకు దిగొచ్చినా, మరణాలు మాత్రం ఊహించని విధంగా భారీగా నమోదయ్యాయి. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల మధ్య, మధ్యప్రదేశ్ తన అధికారిక డేటాను సవరించి, 1,481 మరణాలను నమోదు చేయడంతో, రోజువారీ కోవిడ్ మరణాలలో భారతదేశం మరోమారు జెట్ స్పీడ్లో దూసుకు వెళ్ళింది. ఢిల్లీలో కోవిషీల్డ్ నో స్టాక్ ..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3r8a0tq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour