హుజురాబాద్ ఉపఎన్నికలో తనను ఓడించేందుకు ఎన్నో కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి,బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనే తనను ఓడించేందుకు కుట్ర జరిగిందన్నారు. టీఆర్ఎస్ నేతలే ప్రత్యర్థికి డబ్బులు పంపించి తనను ఓడించేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. మంత్రి హరీశ్ రావు సిద్దిపేటలో చేసినట్లు తాను కూడా హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ది
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xRGM4g
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment