Sunday, 18 July 2021

ఆంధ్రప్రదేశ్: కుప్పంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110 - ప్రెస్‌రిపోర్ట్

లీటరు పెట్రోలు ధర చిత్తూరు జిల్లా కుప్పంలో రూ.110కి చేరిందని ‘ఈనాడు’ కథనం తెలిపింది. ‘‘ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడే ఎక్కువగా ఉంది. లీటరు పెట్రోలు ధర విశాఖపట్నంలో 106.80, విజయవాడలో రూ.107.63 ఉంటే కుప్పంలో మాత్రం రూ.110 చొప్పున విక్రయిస్తున్నారు. విశాఖపట్నంతో పోలిస్తే కుప్పంలో డీజిల్‌ మూడు రూపాయలు ఎక్కువగా ఉంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3esbauj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour