Sunday, 18 July 2021

సిగ్గుపడ్డం లేదా?: ‘అశోక్‌ బాబాయ్‌’ అంటూనే.. సంచయిత తీవ్ర విమర్శలు, వైసీపీ ఎంపీ కూడా ఫైర్

విజయనగరం: టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుపై ఆయన సొంత అన్నయ్య కూతురు, మాన్సాస్ ట్రస్ట్ మాజీ ఛైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మీ అన్నయ్య పుట్టినరోజు నాడే మాన్సాస్ ఈవోపైకి సిబ్బందిని రెచ్చగొట్టి పంపించారని.. ఇలాంటి చర్యలకు సిగ్గుపడటం లేదా?' అని ఆమె సోషల్ మీడియా వేదికగా విమర్శించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eOLLLV
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour