Saturday, 10 July 2021

మరో బాంబు పేల్చిన పయ్యావుల-జగన్ సర్కార్ వివరణ కోరిన కేంద్రం-మితిమీరిన అప్పులపై

ఏపీ ప్రభుత్వం ఆర్ధిక పరిస్ధితి నానాటికీ తీసికట్టుగా తయారవుతున్న నేపథ్యంలో సర్కార్ ను విపక్షాలు నిత్యం ఏకిపారేస్తున్నాయి. అదే సమయంలో కేంద్రం కూడా రుణ పరిమితిలో కోతలు విధించడంతో పాటు ప్రభుత్వ తీరును ఆక్షేపిస్తూ ఎప్పటికప్పుడు లేఖలు రాస్తోంది. తాజాగా ఇలాంటి ఓ లేఖను ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ విడుదల చేశారు. రెండు రోజుల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xAtFEz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour