Saturday, 10 July 2021

కరోనా వ్యాక్సిన్ తీసుకోనివారిలోనే బ్లాక్ ఫంగస్ తీవ్రత ఎక్కువ: వైద్యులు ఏం చెప్పారంటే.?

హైదరాబాద్: కరోనావైరస్ మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు సుమారు 35 కోట్ల మందికిపైగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వ్యాధి తీవ్రత తక్కువ ఉంటుందని, ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Vs45n8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour