కంటికి రెప్పలా కాపాడవలసిన తండ్రి కాలయముడయ్యాడు. కసాయిగా మారి చిన్నారులను నేలకేసి కొట్టి దారుణానికి పాల్పడ్డాడు. విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనలో భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ చిన్నారులకు శాపంగా మారింది. అభం శుభం తెలియని చిన్నారి ఉసురు తీసింది. విజయనగరం జిల్లా సాలూరు మండలం జోడి మామిడి వలసలో జరిగిన
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3r13oNg
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment