Saturday, 10 July 2021

భార్యతో ఘర్షణ పడి .. చిన్నారులను నేలకోసి కొట్టిన కసాయి తండ్రి ; విజయనగరం జిల్లాలో దారుణం

కంటికి రెప్పలా కాపాడవలసిన తండ్రి కాలయముడయ్యాడు. కసాయిగా మారి చిన్నారులను నేలకేసి కొట్టి దారుణానికి పాల్పడ్డాడు. విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనలో భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ చిన్నారులకు శాపంగా మారింది. అభం శుభం తెలియని చిన్నారి ఉసురు తీసింది. విజయనగరం జిల్లా సాలూరు మండలం జోడి మామిడి వలసలో జరిగిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3r13oNg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour