తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదానికి తెరపడట్లేదు. కృష్ణా జలాల కేటాయింపులు,నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఇప్పటికే ఇరు రాష్ట్రాలు ఘర్షణ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరిన జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానును రెండు రాష్ట్రాల సరిహద్దులో తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. ముక్త్యాల గ్రామంలో ఆయన్ను అడ్డుకున్న పోలీసులు ప్రాజెక్టు సందర్శనకు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ANRvi9
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment