Sunday, 11 July 2021

'పులిచింతల'కు వైసీపీ ఎమ్మెల్యే-పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత-ఏపీ రైతుల హక్కులను కాలరాస్తున్నారని ఫైర్

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదానికి తెరపడట్లేదు. కృష్ణా జలాల కేటాయింపులు,నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఇప్పటికే ఇరు రాష్ట్రాలు ఘర్షణ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరిన జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానును రెండు రాష్ట్రాల సరిహద్దులో తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. ముక్త్యాల గ్రామంలో ఆయన్ను అడ్డుకున్న పోలీసులు ప్రాజెక్టు సందర్శనకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ANRvi9
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour