వరంగల్: మేడారం ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నేత ఆలం రామ్మూర్తి ఆదివారం కన్నుమూశారు. గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. ఆదివారం ఉదయం కొద్దిపాటి అస్వస్థతకు గురికావడంతో రామ్మూర్తిని ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే మరోసారి ఆయనకు గుండెపోటు వచ్చింది. పస్రా గ్రామానికి సమీపంలోకి చేరుకోగానే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3APXMdd
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment