Sunday, 11 July 2021

షాకింగ్: కరోనా బారినపడి ఐదు రోజుల్లోనే మహిళ మృతి: ఆమె శరీరంలో 2 కరోనా వేరియంట్ల గుర్తింపు

బ్రస్సెల్స్: దేశంలో కరోనావైరస్ కేసులు తగ్గుతున్నప్పటికీ కొత్తగా వెలుగుచూస్తున్న వేరియంట్లు కలకలం సృష్టిస్తున్నాయి. మరోవైపు దేశంలో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్, కర్ఫ్యూ లాంటి నిబంధనలను క్రమంగా ఎత్తివేస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. కాగా, బెల్జియం దేశంలో ఇటీవల కరోనా బారినపడిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hx2hSp
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour