Friday, 16 July 2021

ముంబైలో దంచికొడుతున్న వర్షాలు.. చెరువులను తలపిస్తున్న రోడ్లు, రైల్వే ట్రాక్స్ పైకి నీళ్ళు.. అలెర్ట్ !!

దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం వర్షాల కారణంగా అతలాకుతలమవుతోంది. విపరీతంగా కురుస్తున్న వర్షాలతో ముంబైలో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షంతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఈరోజు తెల్లవారుజాము నుండి కురుస్తున్న వర్షానికి నగరంలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. రైల్వే ట్రాక్ పైన కూడా నీరు చేరడంతో, లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరదలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Bds9dY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour