Friday, 16 July 2021

పొంచివున్న థర్డ్‌వేవ్ ముప్పు: వైఎస్ జగన్ సహా: 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ భేటీ

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ తీవ్రత ఇప్పుడిప్పుడే సద్దు మణుగుతోంది. రోజువారీ కేసులు అదుపులోనే ఉంటూ వస్తోన్నాయి. కరోనా వల్ల సంభవించిన మరణాలు కూడా ఇదివరకట్లా ఆందోళన కలిగించే విధంగా నమోదు కావట్లేదు. 24 గంటల వ్యవధిలో కొత్తగా 38,949 కరోనా కేసులు నమోదయ్యాయి. 542 మంది మరణించారు. 40,026 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కేసులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ekxzdd
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour