Friday, 16 July 2021

రఘురామ అనర్హతపై టెన్షన్- వివరణకు గడువు కోరితే-వైసీపీ చివరి అస్త్రం అదే...

వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీ విధానాలతో విభేదిస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజుకు లోక్ సభ స్పీకర్ తో నోటీసులు ఇప్పించడంలో ఆ పార్టీ సక్సెస్ అయింది. అయితే నోటీసులకు రఘురామ ఇచ్చే వివరణ తర్వాత స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోందన్న చర్చ మొదలైంది. నిత్యం తమను చికాకుపెడుతున్న రఘురామపై ఈసారి ఎలాగైనా అనర్హత వేటు వేయించాలనే పట్టుదలతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2VT6nfn
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour