ఛత్తీస్గఢ్ అడవులు మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లాయి. బస్తర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు,మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్ట్ అగ్ర నేత జోగా హతమయ్యారు. మావోయిస్టు పార్టీలో డిప్యూటీ కమాండర్ హోదాలో జోగా పనిచేస్తున్నారు. దర్భా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలంగ్నర్ ప్రాంతంలో మావో కదలికలపై ఇంటలిజెన్స్ టీమ్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hqh9AE
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment