Thursday, 1 July 2021

ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్... మావోయిస్టు డిప్యూటీ కమాండర్ జోగా హతం...

ఛత్తీస్‌గఢ్ అడవులు మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లాయి. బస్తర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు,మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్ట్ అగ్ర నేత జోగా హతమయ్యారు. మావోయిస్టు పార్టీలో డిప్యూటీ కమాండర్ హోదాలో జోగా పనిచేస్తున్నారు. దర్భా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలంగ్నర్ ప్రాంతంలో మావో కదలికలపై ఇంటలిజెన్స్ టీమ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hqh9AE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour