Thursday, 1 July 2021

ఏపీ వర్సెస్ తెలంగాణా : ఏపీ అభ్యంతరాలపై వివరణ ఇవ్వండి .. తెలంగాణా సర్కార్ ను కోరిన కేఆర్ఎంబీ

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం రోజుకో రకంగా మలుపులు తిరుగుతోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నిలుపుదల చేయడంతో మొదలైన వాటర్ వార్ ప్రస్తుతం పవర్ వార్ గా మారింది. తెలంగాణ రాష్ట్రం నాగార్జునసాగర్ డ్యాం నుండి, శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టు నుండి విద్యుత్ ఉత్పత్తికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతులు లేకుండా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3AnIwDY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour