Thursday, 1 July 2021

Raghu Rama:షర్మిల యూ టర్న్: ఆంధ్రా ప్రజలు అక్కడ హ్యాపీ : మీ గెలుపులోనూ నాడు - రాజకీయం కోసం నేడు..!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతన్న నీటి వివాదం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాసారు. అందులో షర్మిల ప్రస్తావన తీసుకొచ్చారు. 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా మీ చెల్లెలు షర్మిల ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తూ ఏం చెప్పారనే విషయాన్ని, భర్త, అత్తగారి ఇల్లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hvz2Om
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour