Tuesday, 13 July 2021

ఎస్‌సీవో సదస్సు-తజికిస్తాన్ పర్యటనకు విదేశాంగ మంత్రి జైశంకర్-చైనా విదేశాంగ మంత్రితో భేటీకి ఛాన్స్

భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మంగళవారం(జులై 13) తజికిస్తాన్ పర్యటనకు వెళ్లనున్నారు. తజికిస్తాన్‌లోని దుషాంబేలో షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) ఆధ్వర్యంలో జరగనున్న సదస్సులో ఆయన పాల్గొననున్నారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ,చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిలతో పాటు ఎస్‌సీవో సభ్య దేశాల విదేశాంగ మంత్రులు ఈ సదస్సులో పాల్గొంటారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా,నాటో దళాల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ebRxa6
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour