Tuesday, 13 July 2021

పంజాబ్‌ సీఎం అమరీందర్‌పై నెటిజెన్లు మండిపాటు..సిగ్గుందా-ట్రెండ్ అవుతోన్న కెప్టెన్

ఇప్పుడున్న కాలంలో వార్తలు ఇట్టే ప్రపంచానికి తెలిసిపోతున్నాయి. ఒకప్పుడు దేశంలో ఏం జరిగేదో తెలుసుకోవాలంటే కచ్చితంగా టీవీలపైనో లేక మరుసటి రోజు వచ్చే దినపత్రిక చదివో తెలుసుకునేవాళ్లం. ఇప్పుడు ప్రపంచం సాంకేతికపరంగా దూసుకెళుతోంది. కంప్యూటర్ యుగం కావడం అందునా.. స్మార్ట్ ఫోన్లు విప్లవం ఊపందుకోవడంతో అరచేతిలోనే ప్రపంచంలోని వార్తలు కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి. ఇక వాటిపై అభిప్రాయం తెలిపేందుకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yOxQgg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour