Friday, 16 July 2021

భారత్ లో కొనసాగుతున్న కరోనా : గత 24 గంటల్లో 38,079 కొత్త కేసులు, 560 మరణాలు !!

భారతదేశంలోకరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో 38,079 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో భారతదేశపు కరోనావైరస్ కేసుల సంఖ్య 3,10,64,908 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 560 మరణాలు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 4,13,091గా నమోదయ్యింది. గత 24 గంటల్లో 43,916 కొత్త రికవరీలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kyAKC5
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour