Wednesday, 14 July 2021

పెళ్లి పేరుతో అబ్బాయిలు ట్రాప్ .. మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న నిత్య పెళ్ళికూతురు.. ఆపై ఏం చేసేదంటే !!

అమ్మాయిలను , అబ్బాయిలు మోసం చెయ్యటమే కాదు అమ్మాయిలే అబ్బాయిలను మోసం చేస్తున్న సంఘటనలు రాష్ట్రంలో నిత్యకృత్యంగా మారాయి . పెద్దింటి అబ్బాయిలను టార్గెట్ చేసి వల వేసిన ఓ యువతి పెళ్లి పేరు చెప్పి అడ్డంగా వారిని దోచేస్తోంది. అమాయకురాలిలా నటిస్తుంది.. అనాధ అని చెప్పుకుని పెళ్లిళ్లు చేసుకుని అత్తవారింటి నుండి నగలు, నగదు మూటగట్టుకుని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BbCFCq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour