Wednesday, 14 July 2021

తెలంగాణపై సుప్రీంకు ఏపీ సర్కార్-ఒప్పందాల ఉల్లంఘనపై పిటిషన్-ప్రజల హక్కులు హరిస్తోందంటూ

ఏపీ-తెలంగాణ మధ్య వాటర్ వార్ ముదురుతున్న నేపథ్యంలో తమ ప్రాంత ప్రయోజనాల్ని కాపాడుకునేందుకు జగన్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాయలసీమ లిఫ్ట్ వివాదంతో మొదలైన జల జగడం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టుల్లో ఏకపక్షంగా విద్యుత్ ఉత్పత్తి చేపట్టడాన్ని తప్పుబడుతూ సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ULnwGY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour