Wednesday, 14 July 2021

కరోనా టైమ్‌లో మరో కుంభమేళా: కావడి యాత్రకు యోగి సర్కార్ పర్మిషన్: సుప్రీం సుమోటో

న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా, ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే కావడి యాత్ర (Kanwar Yatra)కు ఉత్తర ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అనుమతి ఇవ్వడం పట్ల విమర్శల జడివాన కురుస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోన్న ఈ పరిస్థితుల్లో కావడి యాత్రకు అనుమతి ఇవ్వడం ఏ మాత్రం సరికాదనే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xDPTFD
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour