Friday, 9 July 2021

AP 10th Class Gradess : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఫార్మాటివ్ మార్కులే ప్రాతిపదిక

ఏపీలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు చివరి క్షణం వరకూ పట్టుబట్టిన ప్రభుత్వం వాటిని రద్దు చేయక తప్పలేదు. అయితే విద్యార్ధులకు భవిష్యత్తులో నష్యం కలగకుండా పాస్ మార్కులు వేసే విషయంలో ఏం చేయాలన్న దానిపై ఛాయారతన్ కమిటీని నియమించింది. ఆ కమిటీ అధ్యయనం పూర్తి చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఏపీలో పదో తరగతి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ARBZC6
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour