Friday, 9 July 2021

భూముల మార్కెట్ ధరలపై శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.. సామాన్యుల కోసం ప్రభుత్వ నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ లోని జగన్ సర్కార్ భూముల ధరల విషయంలో ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది భూముల మార్కెట్ ధరలు పెంచకూడదని నిర్ణయం తీసుకుని సామాన్యులకు ఊరటనిచ్చింది. భూముల మార్కెట్ ధరల అంశంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్యులకు తీపికబురుగా మారింది. ప్రతిఏటా ఆగస్టు ఒకటవ తేదీన భూముల ధరలను ప్రభుత్వం పెంచుతున్న విషయం తెలిసిందే.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3e1oXb2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour