Friday, 9 July 2021

ఏపీలో పదో తేదీ వచ్చినా జీతాల్లేవ్-ఉద్యోగులు, పెన్షనర్ల గగ్గోలు-రెండురోజుల్లో ఇస్తామన్న బుగ్గన

ఏపీలో నెలకొన్న ఆర్ధిక సంక్షోభం ప్రభావం క్రమంగా ఉద్యోగులు, పింఛనర్లపై పడుతోంది. గతంలో ఒకటో తేదీన ఠంచనుగా జీతాలు, పింఛన్లు అందుకునే ఉద్యోగులకు ఈసారి పదో తేదీ వచ్చినా ఇంకా పూర్తి స్ధాయిలో చెల్లింపులు జరగలేదు. దీంతో ఉద్యోగులు, పింఛనర్లు గగ్గోలు పెడుతున్నారు. ఏపీకీ గతంలో సీఎస్ గా పనిచేసిన ఒకాయన నిన్నటి వరకూ ఎదురుచూసి వాట్సాప్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xy07Yj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour